#raitunestham #naturalfarming #pmds
విజయనగరం జిల్లా బాడంగి మండలం భీమవరం గ్రామానికి చెందిన మహిళా రైతు గౌరీ.. సేంద్రియ వ్యవసాయ విస్తరణకు కృషి చేస్తున్నారు. సొంతంగా సేంద్రియ విధానాలు పాటిస్తూ.. వివిధ రకాల పంటలు పండించడమే కాకుండా ఇతర రైతులని రసాయన రహిత వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు. ఐసీఆర్పీగా తన విధులును సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకి పెట్టుబడులు ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచే వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పీఎండీఎస్ విధానాన్ని విస్తృతంగా కర్షకులకి తెలియజేస్తున్న ఈ ఆదర్శ మహిళా రైతు గౌరీ... ఈ విధానంతో కలిగే ప్రయోజనాలు ఇలా వివరించారు.
మరింత సమాచారం కోసం మహిళా రైతు గౌరీ గారిని 72889 82928 లో సంప్రదించగలరు .
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • రూ. లక్షల ఆదాయం ఇస్తోన...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
Негізгі бет 3 ఏళ్లలో భూమిలో బంగారు పంటలు | Inspirational Women Farmer Gouri
No video
Пікірлер: 13