AARAA Survey | AP Assembly Election Exit Polls 2019 | వైఎస్సార్సీపీకి బంపర్ మెజారిటీ!
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది
ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని సీపీఎస్ సర్వే అంచనా వేసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సీపీఎస్ సర్వే వెల్లడించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని పేర్కొంది.
--
Watch Sakshi News, a round-the-clock Telugu news station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news and stock market news.
-----*****-----
For latest news & updates : Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com/
Like us on / sakshinews
Follow us on / sakshinews
Негізгі бет AARAA Survey | AP Assembly Election Exit Polls 2019 | వైఎస్సార్సీపీకి బంపర్ మెజారిటీ!
Пікірлер: 285