అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్ కు.... తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై... మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్ ను..... ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. జోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యానికి నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. పిల్ పై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. సీబీఐ కోర్టులో... జగన్ కేసులను .... 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య ధర్మాసనాన్ని కోరారు. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు... ప్రతివాదులు జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు జారీ చేసింది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZitem Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет అక్రమాస్తుల కేసులో జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు |Telangana High Court issues Notice to CM jagan
Пікірлер: 94