తెలంగాణలో మరో కాశీ పుణ్యక్షేత్రం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, అలంపూర్లో ఉన్న ఈ ఆలయం పద్దెనిమిది (అష్టాదశ) మహా శక్తి పీఠాలలో ఐదవది. ఈ. దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. ఆలంపూర్ లో ఏడవ-ఎనిమిదవ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది.
హైదరాబాద్ నుండి 200 కి మీ దూరంలో ఉంటుంది. కర్నూల్ కి 12 కి మీ ల దూరంలో వుంటుంది.
Негізгі бет Alampur Jogulamba Temple | 5th Shakthi Peetam | Telangana Shakthi peetam | Arka Telugu Vlogs
Пікірлер