ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. అందులో ఈ గ్రాఫిక్స్ పాత్ర కూడా తక్కువేమీ కాదు. చంద్రబాబు గ్రాఫిక్స్తో జనాల్ని మభ్యపెట్టారని ఆరోపించే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఒక గ్రాఫిక్ వదిలారు. ఆంధ్రుల రాజధాని బొమ్మల కథపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్లి వీక్లీషో విత్ జీఎస్లో..
#AndhraPradesh #Amaravathi #Visakhapatnam #WeeklyshowWithGS
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет AndhraPradesh: ఏపీ రాజధాని చుట్టూ పదేళ్లుగా సాగుతున్న గ్రాఫిక్స్ రాజకీయంపై విశ్లేషణ | BBC Telugu
Пікірлер: 682