#modi #indianeconomy #jayaprakashnarayana
పెరిగే ఆర్థిక వ్యవస్థలో అప్పు తేవటం తప్పు కాదని, కానీ ఆ అప్పు పప్పుకూడు తినటానికి వాడుతున్నారా లేక రేపటి తరానికి ఆస్తులు సృష్టించడానికి ఉపయోగిస్తున్నారా అన్నది ముఖ్యమని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Social Post 'జనపక్షం'లో అన్నారు.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో మన పరిస్థితి ఉన్నంతలో మెరుగ్గా ఉందని, కానీ కొన్ని రాష్ట్రాల్లోనే పరిస్థితి శ్రీలంక తరహాలో ప్రమాదకరంగా ఉందని.. అప్పు తెచ్చిన డబ్బు ప్రభుత్వ పథకాలు, ఇతర రోజువారీ ఖర్చులకు వ్యయం చేయకుండా కేవలం అభివృద్ధి పెట్టుబడిగా మాత్రమే ఉపయోగించేలా రాజ్యాంగ సంస్థ నేతృత్వంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని JP విజ్ఞప్తి చేశారు.
Негізгі бет అప్పు తెచ్చిన ఇన్ని లక్షల కోట్లు మోదీ ఏం చేశారు || Dr. Jayaprakash Narayan
Пікірлер: 740