3000 వేల రూపాయలు కే 10 కాశీ యాత్ర (9రాత్రులు కాశీ వాసం)
ఈ యాత్రలో కల్పించు సౌకర్యాలు.
• కాశీకి రాను పోను రైలు టిక్కెట్లు,
• కాశి రైల్వే స్టేషన్ నుండి ఆశ్రమానికి వెళ్ళుటకు ఆటో చార్జీలు.
• వసతి.. కామన్ హాల్, నేలపై పడుకొనుటకు చాపలు ఇవ్వబడును.
• పది రోజులు శ్రీకంఠ ఋష్యాశ్రమం లో మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ ఏర్పాటు చేయబడును.
స్పెషల్ రూమ్ లు , డార్మేటరి బెడ్స్ కావలసిన వారు ఎగస్ట్రా సొమ్ము చెల్లించి బుక్ చేసుకొనవచ్చును.
ఒక రూమ్ (విత్ అటాచ్డ్ బాత్ రూం) ఒక రోజుకు 800 రూపాయిలు.(4 గురికి మాత్రమే.)
చుట్టూ ప్రక్కల ఆలయాలు దర్శించుటకు వాహనములు ఏర్పాటు చేయబడును.
కాశీలో ఆలయాలు మీరే స్వయంగా వెళ్లి ఆలయాలు దర్శించుకుని రావలెను.
గైడు కావలసిన వారికి ఏర్పాటు చేయగలము.
పూర్తి వివరములకు ఈ కింది నెంబర్లను సంప్రదించండి
98663 77208
సామాన్య ప్రజలకు కూడా కాశీని చూపించాలని శ్రీకంఠ బాబాజీ అతి తక్కువ ధరకు కాశీ యాత్రను సంకల్పించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
సికింద్రాబాద్, కాజీపేట,పెద్ద పల్లి,రామగుండం, మంచిర్యాల,బెల్లంపల్లి,
సిర్పూర్ కాగజ్ నగర్, బళార్ష,
చంద్రపూర్ , సేవగ్రామ, నాగపూర్ లలో ఈ రైలు ఆగును.పై స్టేషన్ లలో ఎక్కడైనా ఎక్కవచ్చూను
Негізгі бет Bhagavadgita_63
Пікірлер