#Raitunestham #Goshala
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలోని ఈ గాయత్రి గురుకులం గోశాలని యువ గో పోషకుడు ఉజ్వల్ నిర్వహిస్తున్నారు. ఆవులపై ప్రేమతో ఒక్క గోవుతో గోశాలను ప్రారంభించారు. నేడు 12 రకాల దేశీ ఆవులు ఉన్నాయి. మొత్తం ఆవుల సంఖ్య 100 దాటింది. పాలు ఇచ్చే ఆవులు ఎప్పుడు 30కి మించి ఉంటాయని, రోజుకి 100 లీటర్లకు పైగా పాలు నేరుగా వినియోగదారులకి విక్రయిస్తున్నామని ఉజ్వల్ వివరించారు. ఏటా ఖర్చులు పోను లక్షల్లోనే ఆదాయం వస్తోందని తెలిపారు.
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham. .
--------------------------------------------------
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com
Негізгі бет దేశీ గోశాల నిర్వహణలో "ఉజ్వలంగా" | Gayathri Gokulam Goshala | Ujwal
Пікірлер: 46