#raitunestham #multicropfarming #సమీకృతవ్యవసాయం
ఏలూరు జిల్లా ఉంగుటూరు కి చెందిన గద్దె వెంకటరత్నం.. ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. సమీకృత సేద్య విధానాలు పాటిస్తూ.. వరి, చేపలు, కోళ్లు పెంచుతున్నారు. సొంతంగా మార్కెటింగ్ చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.
మరిన్ని వివరాలకు గద్దె వెంకటరత్నం గారిని 9121147782 లో సంప్రదించగలరు.
-------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • జీరో కెమికల్ వ్యవసాయం ...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Негізгі бет ఎకరంన్నరలోనే పంటలు, చేపలు, కోళ్లు - ప్లానింగ్ సూపర్ | Integrated farming | G Venkataratnam
Пікірлер: 46