ఇలా నక్సలిజం, మావోయిజం విధానాలను వదిలి జనవాహినిలో కలిపోయిన తరువాత వీరు వివిధ స్వప్రయోజనము కోసం రాజకీయపార్టీలలో, భూదందాలలో, వ్యాపారాలలో, వివాధాలలో తలదూర్చి కమీషన్ లు వసూలుచేసుకోడానికి వారి గత చరిత్ర ప్రచారానికై ఇటువంటి చర్చల్లో పాల్గొని; నమ్మించడానికి ఉద్యమకాలంలో జరిగిన సంఘటనలను, మిగతా వివరాలను బయల్పలచడం ద్వారా సానుబూతుపరులు, ప్రాంతాలు, ప్రయాణం చేసిన దారుల వివరాలు ఇవ్వడం వల్ల ముందు రోజులలో అసాంఘిక సమస్థలు, వ్యక్తులను తేలికగా అదుపులోకి తీసుకునేందుకు ప్రభుత్వాలకు సులభమవుతుంది. ఆరోజులలో సెల్ఫోన్లు లేక పోవడం ఒక వరం, ఒక శాపం కూడా. నిఘాసంస్థలు ఎంతటి బలమైన వ్యవస్థగా రూపొందాయో తెలుసుకుని అసాంఘీక వ్యవహారాలపై (వ్యక్తులపై) అనుమానం వచ్చి యువకులు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కొత్త వ్యక్తులతో త్వరగా పరిచయాలను పెంచుకోడం కూడా మంచిదికాదు.
@vrrestates5360
18 күн бұрын
Great interview ❤
@ashokdamera1444
22 күн бұрын
Exactly no use with I dream
@soddammasoddamma9416
26 күн бұрын
Wow😢
@soddammasoddamma9416
26 күн бұрын
Super 😅
@TRTTELANGANA
27 күн бұрын
yes
@rajaambedkar9316
26 күн бұрын
ఇలా లొంపోయిన నక్సల్స్ నుండి భవిష్యత్ నిఘాలకై చేసే ప్రయోగాల కంటే; స్త్రీల అపహరణలలో, మాధకద్రవ్యాల వ్యాపారాలలో, నకిలీ వస్తువుల వ్యాపారాలను, వ్యాపారాలలో, దొంగతనాలకు సంబంధించిన వారినీ, లంచగొండులైన ఉద్యోగులను ఎందుకని చర్చల్లో కూర్చోబెట్టరు.
Пікірлер: 9