#raitunestham #livestock #dairyfarm #milk #desicowfarm
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ.. డెయిరీ రంగంలో ప్రత్యేకత చాటుతున్నారు. పూర్తిగా దేశీయ గోవులతో డెయిరీ యూనిట్ ని అభివృద్ధి చేస్తున్నారు. అంతరించిపోతున్న దేశీయ గోవుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తూనే తనకంటూ ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరి డెయిరీ యూనిట్ లో 12 రకాల దేశీయ గోజాతులు ఉన్నాయి. పాలతో పాటు ఉప ఉత్పత్తుల విక్రయాల ద్వారా మంచి లాభాలు అందుకుంటున్నారు. డెయిరీ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధతో నిత్యం మంచి ఆదాయం అందుకోవచ్చని చెబుతోన్న సత్యనారాయణ గారితో రైతునేస్తం ప్రత్యేక ఇంటర్వ్యూ..
మరింత సమాచారం కోసం రైతు సత్యనారాయణ 99498 13444 నంబర్లో సంప్రదించవచ్చు.
-----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఫార్మర్ ప్రొడ్యూసర్ కం...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
Негізгі бет డెయిరీతో నష్టమా ? ఆ మాటె ఎరుగని రైతు విజయగాథ | Satyanarayana
Пікірлер: 16