#raitunestham #drkhadervali #millets
Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel.
(ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియో ఆహారం - ఆరోగ్యంపై కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు రైతునేస్తం బాధ్యత వహించదు)
పర్యావరణం, ప్రకృతి, సహజ పద్ధతులకి స్వస్తి చెబుతూ సాగుతోన్న జీవన విధానం వల్లే ప్రమాదకర వైరస్ లు, ప్రాణాంతక వ్యాధులు .. సమాజాన్ని భయపెడుతున్నాయని .. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి అన్నారు.
పూర్వీకుల ఆహార విధానంలో సంపూర్ణ పోషకాలు ఉన్నాయని.. చిరుధాన్యాలు తిని వారు వందేళ్లు ఆరోగ్యంగా జీవించారని చెప్పారు. అదే జీవన పద్ధతిని ఇప్పటి తరం కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్ రెడ్ హిల్స్ లోని FTCCI భవన్ లో జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులో ఖాదర్ వలి పాల్గొని... ఆహారం - ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
-------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఆహారంలో ఆడంబరాలతో అసలు...
☛ For latest updates on Agriculture -
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham1
Негізгі бет గ్లూకోజ్ చుట్టే ఆరోగ్యం | భయంకరమైన మోసం | Dr. Khader Vali Truth on health
Пікірлер: 87