హైదరాబాద్ సంస్థానం ఎనిమిదో నిజాం ముకరం జా 2023 ఫిబ్రవరిలో చనిపోయారు. 1967లో ఎనిమిదో, చివరి నిజాంగా ముకరం ప్రమాణం చేశారు. తాతయ్య నుంచి డజనుకుపైనే ప్యాలెస్లు, మొగల్ కళాఖండాలు, వంద కిలోల బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు, విలువైన రాళ్లు ఆయనకు వారసత్వంగా వచ్చాయి. అయితే, మరణించే ముందు దాదాపు రూ.4000 కోట్ల విలువైన ఆస్తిని ముకరం కోల్పోయారు.
#history #nizamofhyderabad #mukarramjah #telangana #hyderabad
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Hyderabad Nizam Mukarram Jah: ఈ నిజాం వారసుడి రూ.4,000 కోట్ల సంపద ఎలా ఆవిరైంది? | BBC Telugu
Пікірлер: 181