ఇందిరేశ్వరం గ్రామంలో వైసిపికి భారీ షాక్..
ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం సాయంత్రం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు చంద్రా రెడ్డి, వెంకట లక్ష్మమ్మ, వెంకటేశ్వర్లు చౌదరి, ఉప సర్పంచ్ బాల స్వామి, వార్డు సభ్యురాలు దామెర్ల లక్ష్మి దేవి ల ఆధ్వర్యంలో సుమారు 150 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Негізгі бет ఇందిరేశ్వరంలో బుడ్డా రాజన్న కు జన నీరాజనం | టిడిపిలో చేరిన 150 వైసిపి కుటుంబాలు
Пікірлер: 10