కొద్దికాలంగా అమరావతిని రాజధానిగా కొనసాగించడంపై విస్తృత చర్చ నడుస్తోంది. మంగళవారం నాడు అసెంబ్లీలో ప్రసంగించిన జగన్ రాజధానిపై ఆసక్తికర ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దక్షిణాఫ్రికా మోడల్ అవలంబించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
దక్షిణాఫ్రికా దేశాన్ని చూస్తే వారికి మూడు రాజధానులుంటాయి. బహుశా అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ పెట్టొచ్చు, అసెంబ్లీ పెట్టొచ్చు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టొచ్చు. యంత్రాంగం అంతా అక్కడి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చెయ్యవచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ విధంగా జ్యుడీషియల్ కేపిటల్ ఓవైపు, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ మరోవైపు, లెజిస్లేటివ్ కేపిటల్ ఇక్కడా (అమరావతి) ఉండొచ్చు. బహుశా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయేమో. మూడు రాజధానులు రావలసిన అవసరం కనిపిస్తోంది" అని జగన్ అన్నారు.
#newswatch #newswatchtelugu #newswatchteluguchannel #telugunewswatchchannel #newswatchlive #apnews #rajadani #cmjagan #appolitics #apnewstelugu #cmjagan #amaravathi
Негізгі бет జగన్ ఓడిపోతాడా - మూడు రాజధానుల యాత్ర | News Watch Telugu | AP | CM Jagan | Rajadani | Special Story
Пікірлер