జనసంద్రమైన కరివేన.. టిడిపి లో చేరిన 200 కుటుంబాలు
ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి భారీ షాక్ తగిలింది, ఆపార్టీకి చెందిన మండల రైతు భరోసా కేంద్రం అధ్యక్షుడు కొండల రావు, రాష్ట్ర ఎస్టీ నాయకులు రవి నాయక్ ల ఆధ్వర్యంలో 200 కుటుంబాలు సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామానికి విచ్చేసిన రాజన్న కు గ్రామస్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు.
Негізгі бет కరివేన గ్రామంలో జన ప్రభంజనం | వైసిపిని వీడి టిడిపి చేరిన 200 కుటుంబాలు | Budda Rajasekhara Reddy
Пікірлер: 32