హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బస్తీల్లో ఉండే పేదలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. దశాబ్దాల కాలంగా ఉన్న ఇళ్లను ఖాళీ చెయ్యాలని హైడ్రా నోటీసులు ఇవ్వడంతో వేలాది మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కట్టుకున్న గూడు వదిలి ఎటు వెళ్లాలో తెలియని అయోమయంలో మమ్మల్ని చంపి మా ఇళ్లను కూల్చండీ అని తెలంగాణ ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ల సమస్యకు ప్రభుత్వం సరైన పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో బస్తీల్లోకి వెళ్లి వాళ్ల ఆవేదనను అందరి ముందూ పెడుతోంది తెలుగు రిపోర్ట్! ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చెయ్యండి. #hydraa #revathreddy #hydraaranganath #hyderabad
- Күн бұрын
N కన్వెన్షన్, ఈ పేదల బస్తీ సేమ్ కాదు || The Telugu Report || Ground Report
- Рет қаралды 16,823
Пікірлер: 42