#Raitunestham #Naturalfarming #Multicropping
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం మిట్టూరు గ్రామానికి చెందిన పురుషోత్తం నాయుడు.. ప్రకృతి వ్యవసాయ విధానంలో బహుళ పంటలు పండిస్తున్నారు. వరి, వేరుశనగ, కొబ్బరి, అరటి తదితర పంటలు సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో సుస్థిర ఆదాయం పొందుతున్నారు. బయోగ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ఇంటికి కావాల్సినంత గ్యాస్ ని దాని ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు.
మరిన్ని వివరాల కోసం పురుషోత్తం నాయుడు గారిని 99083 91153 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham
Music Attributes :
The background musics are has downloaded from www.bensound.com
Негізгі бет నాడు హేళన చేసిన వారే ఇప్పుడు శభాష్ అంటున్నారు | Farmer Natural Gas Plant | Purushottam Naidu
Пікірлер: 55