Nandyal news9--నంద్యాల నంద్యాల జిల్లా కేంద్రంగా మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 23 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పోటీలలో పాల్గొంటున్నారు. శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 42వ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి ముందు క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అతిధులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం జాతీయ జెండాను సాఫ్ట్బాల్ పోటీల పతాకాలను
- Күн бұрын
నంద్యాలలో మొట్టమొదటిసారిగా జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు శ్రీ గురురాజా స్కూల్ లో..
- Рет қаралды 21
Пікірлер