@ProfRamesh is YSRCP Karyakartha
#ysjagan #chandrababu #apdebts
telugu.oneindi...
ఏపీలో సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమే- సింపుల్ లాజిక్: మరో రూ.2,000 కోట్ల రుణం
ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. వాటి విలువ 2,000 కోట్ల రూపాయలు. ఈ నెల 16వ తేదీన ఈ సెక్యూరిటీ బాండ్లు వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది రిజర్వ్ బ్యాంక్
1,000 కోట్ల రూపాయల విలువ చేసే అయిదు సెక్యూరిటీ బాండ్లను వేలం పాటకు పెట్టింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది. ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 16, మరొకటి- 19 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు.
అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఈ నెలన్నర రోజుల వ్యవధిలో తన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది మూడోసారి ఇదివరకే 2,000 కోట్ల రూపాయల చొప్పున బాండ్లను వేలం పాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో 5,000 కోట్ల రూపాయల సమీకరణకు పూనుకుంది.
ఇప్పుడు మళ్లీ మరో 2,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ వద్ద రుణాల ద్వారా సేకరించబోతోంది. మొత్తం కలిపి 9,000 కోట్ల రూపాయలు రుణాలను తీసుకుంటోంది.
www.eenadu.net...
World Bank Loans.
Godavari Water Dams -500
DRIP 667 cr
National Hydrology Project 500
10 LINE HIGH WAY TO SOMALIA
Негізгі бет ఆంధ్ర అప్పులు సోమాలియా వైపుకు
No video
Пікірлер: 97