వంటెపాక యల్లయ్య గారు తన చెరువులో కొర్రమీను చేపలు పెంచుతున్నారు. మొత్తం 6 వేల చేప పిల్లలను పావు ఎకరం కంటే కొంత ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూమిలో తవ్విన చెరువులో 8 నెల్ల క్రితం పోశారు. రోజూ వాటికి రెండు సార్లు ఫీడ్ ఇస్తున్నారు. మరో రెండు నెలల్లో చేపలను పట్టి అమ్మే ఆలోచనలో ఉన్నారు. తన అనుభవాన్ని ఈ వీడియోలో వివరించారు. యల్లయ్యకు ఎలాంటి ఫలితం వచ్చిందనే విషయం రెండు నెలల తర్వాత వారిని కలిసి తెలుసుకుందాం.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : పావు ఎకరంలో 6 వేల కొర్రమీను పిల్లలు వేశాం.. ఇంకో రెండు నెల్లకు రిజల్ట్ | Murrel Fish Farming | Telugu రైతుబడి
#RythuBadi #కొర్రమీను #MurrelFish
Негізгі бет పావు ఎకరంలో 6 వేల కొర్రమీను పిల్లలు వేశాం.. ఇంకో రెండు నెల్లకు రిజల్ట్ | Telugu రైతుబడి
Пікірлер: 401