#rythunestham #agriculture #farming #naturalfarming #elluru #rajendraprasad
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజేంద్ర ప్రసాద్.. ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఈ రైతు... అందులోని ఒక ఎకరాన్ని మాత్రం విభిన్నంగా తీర్చిదిద్దారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ - IFS మోడల్ లో పంటలు, చేపలు, పండ్లు, కూరగాయలు ఎకకాలంలో పెంచుతూ, పండిస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ విధానాన్ని యువ రైతు రాజేంద్ర ప్రసాద్ ఇలా వివరించారు.
మరింత సమాచారం కోసం యువ రైతు రాజేంద్ర ప్రసాద్ గారిని 98499 23678 లో సంప్రదించగలరు .
--------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • మీ భూమి ఎలా ఉంది ? Tes...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
Негізгі бет పంటలు, చేపలు, కూరగాయలు, పండ్లు | ఎకరంలో రూ. 2 లక్షల + Income | Rajendra Prasad
Пікірлер: 14