Anaganaga kathalu
అనగనగా ఒక ఊరిలో చక్రపాణి అనే జమిందారు ఉండేవారు . ఆయన చాలా మంచి వారు పేదవారికి ఎప్పుడూ సాయం చేస్తూ ఉండేవాడు. అందులో భాగంగానే తన పొలంలో వచ్చిన ఎండు గడ్డిని తన పశువులకు కావల్సినంత ఉంచుకొని మిగిలింది పేదవారందరిని తీసుకెళ్ళమని అనేవాడు ప్రతి సంవత్సరం .అయితే అదే గ్రామంలో నరసయ్య అనే దురాశ పరుడు ఉన్నాడు. అతడికి ఆస్తి బాగానే ఉంది అయినా ఉచ్చితంగా వస్తుందంటే అందరి కంటే తనే ముందుండే వాడు . అలాంటి దురాశ పరుడిలో మార్పు వచ్చింది. ఎందు వలన వచ్చిందో తెలుసుకోవాలంటే కథను చూడండి .
Негізгі бет ప్రాణం తీసిన దురాశ | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .
Пікірлер: 29