వ్యక్తిగత ప్రయోజనాల కంటే, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అందుకే శృంగవరపుకోట ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నట్లు ఎస్ కోట టిడిపి రెబెల్
గొంప కృష్ణ స్పష్టం చేశారు. ఎస్.కోట లో ఎంపీ అభ్యర్థి ఎం భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో గొంప కృష్ణ, ఉమ్మడి tdp అభ్యర్థి కోళ్ల లలిత కుమారిలు పాల్గొన్నారు. కలిసికట్టుగా పనిచేసి ఎస్ కోట టిడిపిని గెలిపించుకుంటామని తెలిపారు.
Негізгі бет రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల బరినుండి తప్పుకుంటున్నా... గొంపకృష్ణ
Пікірлер: 3