#raitunestham #livestock
రైతులు పంటల సాగుతో పాటు గో పోషణకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆవులు తోడుంటే సేద్యంలో రైతు ఆదాయం పెరుగుతుందని భారత పశుసంవర్ధక శాఖ కమిషనర్ డాక్టర్ అభిజిత్ మిత్రా సూచించారు. పాల ఉత్పత్తిలో భారత దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. గో వ్యర్థాలను సమర్థంగా వినియోగించడం ద్వారా కషాయాలు, మిశ్రమాలు తయారు చేసుకోవచ్చని... వాటిని పంటలకు అందిస్తే మంచి దిగుబడులు వస్తాయని చెప్పారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆగస్టు20న జరిగిన గో పోషణ.. హోమియోపతి - ఆయుర్వేద - అల్లోపతి పశువైద్య విధానాలపై అవగాహన సదస్సుకి డాక్టర్ అభిజిత్ మిత్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన గో సంజీవని పుస్తకాన్ని భారత దేశంలోని అన్ని భాషలలో ముద్రించాల్సిన అవసరం ఉందని డాక్టర్ అభిజిత్ మిత్రా అన్నారు.
----------------------------------------------
☛ Subscribe for latest Videos - • గోశాలల్లో పాల దిగుబడి ...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham
Негізгі бет రైతులకి క్రెడిట్ కార్డులు, లోన్లు, రాయితీలు | Incentives to Farmers | Dr. Abhijit Mitra
Пікірлер: 23