తెలంగాణా ‘దక్షిణ మహా ద్వారం’ గా పిలువ బడే రాజాపేట సంస్థానం మన రాష్ట్రం లో విశిష్ట మైనది. ఈ సంస్థానం ప్రసిద్ధి చెందిన సంస్థానాలలో ప్రముఖ మైనది. ఇది “యాదాద్రి -భువనగిరి” జిల్లా లో పసిద్ద పుణ్య క్షేత్రమైన యాదగిరి గుట్ట కు కేవలం 20 కిలోమీటర్ల దూరం లో ఉన్నది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి కోటలు ఇప్పటికీ మనం చూడవచ్చును. రాజాపేట యొక్క చారిత్రక కట్టడాలు శిధిలావస్థ లో ఉన్నప్పటికీ మనకు సజీవ సాక్ష్యాలు గా ఎన్నొ విశేషాల ను కళ్ళకు కడుతున్నవి. www.rajapeta.com
Пікірлер: 4