శ్రీ బుడ్డా వెంగళ రెడ్డి సిద్దాపురం ఎత్తిపోతల పథకంను సందర్శించిన శ్రీశైలం ఎమ్మెల్యే గౌ.శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు...
ఐదేళ్ల వైసిపి పాలనలో అస్తవ్యస్తమైన ప్రాజెక్ట్ ను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే బుడ్డా రాజన్న.
రైతుల కోసం ఎంతో ప్రేమతో కట్టుకున్న ప్రాజెక్ట్ ను వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపాటు.
కనీసం తూము కు గ్రీస్ కూడా ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం వైసిపి, అందుకే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.
ప్రాజెక్ట్ ప్రధాన కాలువలు, కట్ట పటిష్ఠం, విద్యుత్ సరఫరా, పిల్ల కాలువల నిర్మాణం తదితర అంశాలపై తెలుగుగంగ అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే బుడ్డా.
సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు
#SrisailamMLA #BuddaRajasekharaReddy
Негізгі бет సిద్దాపురం ప్రాజెక్ట్ ను చూస్తే బాధేస్తుంది| Budda Rajasekhara Reddy | Srisailam MLA
Пікірлер: 21