🧚 ప్రతి బిడ్డకు 15000 ఇస్తాము.
తల్లికి వందనం పథకం ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాము.
హామీ లో చెప్పినట్టు ప్రతి బిడ్డకు 15000 ఇస్తాం.
ఇది ప్రైవేటు, గవర్నమెంట్ స్కూల్ రెండిటి కి వర్తిస్తుంది.
-శాసన మండలి లో మంత్రి లోకేష్
Негізгі бет తల్లికి వందనం పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి ఏడాదికి 15,000|Thalliki vandanam Scheme Andhra pradesh|
Пікірлер: 55