ద్రాక్షారామశాసనం క్రీశ1158లో రెండవప్రోల రాజు మంత్రి ఇనంగాల బ్రహ్మిరెడ్డి వేయించాడు.👍
@shivanijagadish728
Жыл бұрын
12) కేసరి సముద్రం ని త్రావ్వించింది రెండవ ప్రాలరాజు,,, మొదటి ప్రాలరాజు కాదు
@veerababu36
Жыл бұрын
Nee moham
@danandkumar811
Жыл бұрын
8th ans wrong ans is 2 varaham
@mseducation6926
Жыл бұрын
Please listen once agian 8th question. కాకతీయులు 10 నుండి 12 శతాబ్దాల మధ్య రాష్ట్ర కూటలకు సామంతులుగా ఉండి గరుడ చిహ్నమును తమ రాజ చిహ్నంగా కొనసాగించారు తర్వాత కళ్యాణి చాళుక్యుల కు సామంతులుగా ఉండి వరాహ చిహ్నంను కొనసాగించారు. గరుడ is correct answer 👍
@naveenmuthangi6190
Жыл бұрын
10 question lo బయ్యారం చెరువు శాసనం వెయించింది మైలాంబ అనేది కరెక్ట్ ఆన్సర్
@mseducation6926
Жыл бұрын
yes but మైలాంబ రుద్రదేవుని సోదరి అని ఇచ్చాడు కాబట్టి ఆ స్టేట్ మెంట్ తప్పు. Video lone clarity icha plz once check 👍
Пікірлер: 67