#purirathyatra2024 #odisha #puri
విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. భక్తజన ఘోషతో పూరీ నగరం మార్మోగుతోంది. లక్షలాదిమంది భక్తులు రథాన్ని లాగుతుండగా.. నందిఘోష్ రథంపై జగన్నాథుడు దివ్యరూపంలో దర్శనమిచ్చారు. దేశ తొలి పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకలో పాల్గొని.. స్వయంగా రథాన్ని లాగడం విశేషం.
Негізгі бет వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర ll Jagannath Rath Yatra 2024 ll 🟥DD News Telangana
Пікірлер: 1