2-1-23 సోమవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గ అమ్మవారు నామాకర్షిణి( బాలాజీ) అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వబడును ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఇవ్వబడును సాయంకాలం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరుగును ఈ సందర్భంగా భక్తుల అందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి కళ్యాణం తిలకించి తరింపకొడుచున్నాము
- Жыл бұрын
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గ అమ్మవారు నామాకర్షిణి( బాలాజీ) అవతారంలో దర్శనం
- Рет қаралды 100
Пікірлер