వైసీపీ నేతలపై శ్రీశైలం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు.
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఎంఎల్ఏ స్టిక్కర్లు వేసుకొని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వైసిపి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, ఇతర నాయకులు
ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, రాష్ట్ర మరియు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.
#BuddaForSrisailam #prajagalam #apelections2024 #AndhraPradesh
Негізгі бет వైసిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీశైలం టిడిపి అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి గారు
Пікірлер: 15