రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి యాదాద్రి కొండపైకి వెళ్లే రెండో ఘాటు రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. బాలాలయం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. వర్షాల కారణంగా నరసింహుని దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన అధికారులు..ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు తొలగింపు చర్యలు చేపట్టారు. కూలిపోయిన చలువ పందిళ్లను సరిచేస్తున్నారు.
#LatestNews
#EtvTelangana
Негізгі бет యాదాద్రి ఘాట్రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు | Heavy Rains Trigger Landslide | on Yadadri Road
Пікірлер