#bibu #hithabodha #హితబోధ
యోహాను సువార్త మొదటి అధ్యాయం లోని మొదటి 18 వచనాలను ఆధారం చేసుకొని, ఈ సందేశంలో దేవుడు శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించాడని, ఆయనే యేసుక్రీస్తు అని,
ఈ కృపాసత్య సంపూర్ణతయే ఆయనను ఇతర మతాలలో బోధించబడిన దేవుళ్ళనుండి వేరుచేసే గుణ లక్షణం అని, కాబట్టి ఆ శరీర ధారి అయిన యేసుక్రీస్తు మాత్రమే నిజ దేవుడు, రక్షణకు ఏకైక మార్గమని వివరించబడింది. వినండి , సువార్త ఆహ్వానంగా ఇతరులకు షేర్ చేయండి.
===================================================
మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - hithabodha.com/
మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - / hithabodha
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - / hithabodha
'హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - play.google.co... ను డౌన్ లోడ్ చేసుకోండి.
మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- / hithabodha
ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి.
Негізгі бет యేసే దేవుడని క్రైస్తవులు ఎందుకంటారు? by Brother Bibu | hithabodha | హితబోధ
Пікірлер: 35