భారతదేశం అప్పుల కుప్పగా మారుతోంది. దేశంపై ఉన్న అప్పు 147లక్షల కోట్లు దాటిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించిన గణాంకాలివి. ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి... పౌరులకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వాలే ఎడాపెడా అప్పులు చేసుకుంటూ పోతున్నాయని ఇటీవల కాగ్ ఆక్షేపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి చేస్తున్న అప్పులు కొండలా పెరిగిపోతున్నాయి. ఇవి దేశాన్ని అప్పులకుప్పగా మార్చేస్తున్నాయి. ఎఫ్ ఆర్ బీఎం చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ జీడీపీలో 40శాతం వరకు అప్పులు చేసుకొనే వెసులుబాటు ఉంది. కానీ 2022 ఆర్థిక సంవత్సరం నాటికి కేంద్రం ఏకంగా 54 శాతం అప్పులు చేసింది. ఈ పరిస్థితుల్లో అసలు దేశంలో అప్పులు ఏ స్థాయిలో పేరుకుపోయాయి. కేంద్రం, రాష్ట్రాలు ఎంతెంత మొత్తంలో అప్పులు చేస్తున్నాయి. వాటిని తీర్చే మార్గాలు ఏంటనే అంశంపై ఇదీ సంగతి...
#Idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZitem Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Негізгі бет Debts Of India | Strategies & Ways Towards to Pay Off Debts ? | Idisangathi
Пікірлер: 136