ఒక గ్రామంలో రామనాథం, సీతమ్మ అనే ఆదర్శ దంపతులు ఉండేవాళ్ళు. సీతమ్మ వంట బాగా చేయదు కాని రామనాథం ఆ విషయం చెప్పకుండా తనకు అజీర్తి రోగం ఉందని వంకలు చెప్పి ఇంట్లో నాలుగు మెతుకులు తిని బయటికి వెళ్ళి కడుపు నిండుగా భోజనం రోజు చేసి వచ్చేవాడు. సీతమ్మకు తన వంట బాగోదని ఎప్పుడు తెలిసింది, తెలిసిన తరువాత ఏమి చేసింది. కథలో చూడండి.
- Жыл бұрын
ఇంటింటికో రామాయణం l Anaganaga kathalu l Telugu Kathalu , Moral stories l In Telugu.
- Рет қаралды 9,169
Пікірлер: 16