మాలల మద్దతు తెలుగుదేశం పార్టీకే..
నేడు ఆత్మకూరు పట్టణంలో శ్రీశైలం నియోజకవర్గ స్థాయి మాలల ఆత్మీయ సమావేశం.
ముఖ్య అతిథిగా హాజరైన శ్రీశైలం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ ఏరాసు ప్రతాపరెడ్డి గారు,
దళితుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనే
27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాం.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాలలు.
#PrajaGalam #BuddaForSrisailam
Негізгі бет జగన్ ప్రభుత్వంలో ముఖ్యంగా నాశనం అయింది మాలలే : శ్రీశైలం టిడిపి అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి
Пікірлер: 9