Well said good analysis madam.ఎమర్జెన్సీ ఒక పీడ కల అని స్వయంగా ఇందిరాగాంధీ తన తప్పును ఒప్పుకొని ఓటమి తర్వాత ఆమె మళ్ళీ ప్రజలవద్దకు వెళ్ళి భారీ మెజారిటీ తో గెలిచింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ కూడా బంపర్ మెజారిటీ తో గెలిచాడు ఇక ఎమర్జెన్సీ గురుంచి మళ్ళీ బీజేపీ వాళ్ళు మాట్లాడటం దాన్ని భూతద్దం లో చూపడం ప్రజలు తెలుసుకోలేరా? బీజేపీ వాళ్ళు మీడియా ను మొత్తాన్ని గుప్పిట్లో తీసుకొని, social మీడియా అయితే సిద్ధాంతాలకు తిలోడాకాలిచ్చారు ప్రశ్నిస్తే ఎదురు దాడి కేసు లు ఇది కాదా ఎమర్జెన్సీ.
Пікірлер: 3