బ్రిటిష్ హయాంలో పునాదిరాయి వేసి నిర్మాణ పనులు చేపట్టిన జల విద్యుత్ కేంద్రం ఇది. మొత్తం కొండపై రాయిని తొలిచి నిర్మించిన ఈ జల విద్యుత్ కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అదే మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం. ఆంధ్ర-ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జల విద్యుత్ కేంద్రం చరిత్ర ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నదేంటి?
#Machhakund #DudumaWaterfall #AndhraPradesh
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Machkund: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో బ్రిటిషర్లు నిర్మించిన జల విద్యుత్ కేంద్రం విశేషాలు | BBC Telugu
Пікірлер: 97