ఆ రోజు సోమవారం. 1981ఏప్రిల్ 20. ఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు అది. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో కాల్పుల ఘటన జరిగింది ఆ రోజే. నాటి కాల్పుల్లో 13 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అసలేం జరిగింది?
#Indravelli #Telangana #Adilabad
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Telangana: ‘స్వతంత్ర భారత జలియన్వాలా బాగ్’.. ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 41 ఏళ్లు.. అసలేం జరిగింది?
Пікірлер: 23