ఆత్మకూరులో పోటేత్తిన జన ప్రభంజనం
ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల టర్నింగ్ నుంచి పెద్ద బజార్, ఎస్పీజి పాలెం, ఎబిఎం పాలెం, గాంధీ పార్కు, తోటగేరీ, తిక్క స్వామి దర్గా మీదుగా పాత బస్టాండ్ మీదుగా సాగిన జన ప్రవాహం.
ఐదేళ్ల వైసిపి పాలనపై గర్జించి, సమరానికి శంఖం పూరించిన శ్రీశైలం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, ఏరాసు ప్రతాపరెడ్డి గారు.
టిడిపి ప్రభుత్వం హయంలో చేసిన అభివృద్ధిని తాను చేసినట్లు వైసిపి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు,
ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికీ త్రాగునీరు, అర్హులైన ప్రతి కుటుంబానికి రెండు సెట్ల స్థలం ఇస్తామని హామీ,
సూపర్ సిక్స్, ప్రజా మ్యానిఫెస్టోలోని పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు,
ఆత్మకూరు ప్రచార సభలో బుడ్డా రాజన్న, ఏరాసు ప్రతాప్ రెడ్డి.
#PrajaGalam #BuddaForSrisailam #VoteForCycle
Негізгі бет ఆత్మకూరు పట్టణంలో జన ప్రభంజనం | బుడ్డా రాజన్న ఎన్నికల ప్రచార ర్యాలీలో పోటెత్తిన జనం
Пікірлер: 22