యిది 2022 లో ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన కార్యక్రమం. సహారా మేడం గారే ముఖ్య అతిధి. ఇంకా మాధవి, గుత్తికొండ కిరణ్, మహేష్ వీళ్ళు కూడా మాలాగే డిఫరెంట్ ఏబుల్ వాళ్ళు ఆ రోజు వచ్చారు.
ఇంకా చివర్లో మా హోమ్ ద్వారా వివాహం జరిగిన (బాలసూర్య--గోవింద్) గోవింద్ అన్న కూతురు. ఆమెకి పెళ్లి కుదిరినది అని చీరని గిఫ్ట్ గా ఇచ్చాము.
టీ టిఫిన్స్ తో సింపుల్ గా జరుపుకున్నాము.
Негізгі бет ఆగస్ట్ 15 - 2022
Пікірлер: 2